బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా మాతోనే ఉంది: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లాలోని అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో గల మునీరాబాద్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో తన కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు.
“దేశంలో ఎవరైనా కొత్త పార్టీ పెడితే...
27 March, 2026