మహాలక్ష్మి, స్త్రీశక్తి: మహిళలు కూడా బాధితులే!
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి, మహాలక్ష్మి పధకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నాయి.
ఈ పధకం వలన రెండు రాష్ట్రాలలో మహిళలు చేతిలో రూపాయి లేకున్నా ధైర్యంగా బస్సు ఎక్కగలుగుతున్నారు. ఉచితంగా ప్రయాణిస్తున్నారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, విద్యార్ధినులు, రోజువారి కూలీలు, నిరుపేద మహిళలకు ఈ పధకం నిజంగా గొప్ప వరమనే చెప్పాలి. వీటి ద్వారా రెండు...
24 March, 2026