విజయ సాయి కాదు.. ఈడీ, సీబీఐలే ఆలోచించుకోవాలి!
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ‘సీజ్ ది షిప్’ అంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ఏకంగా కాకినాడ పోర్టునే సీజ్ చేసి తమ ప్రతాపం చూపారు.
‘కాకినాడ పోర్టు కబ్జా’ కేసులో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్న ఈడీ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులకు ఇదివరకే నోటీస్ జారీ చేసింది....
4 January, 2025