శాసనసభకు వచ్చేదేలే… కానీ పదవులు ఇవ్వాల్సిందే
వైసీపి అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షనాయకుడు హోదా ఇవ్వాలని వితండవాదం చేస్తుంటారు.
ఇప్పుడు ఆ ఆనవాయితీ ప్రకారమే ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి తమకే ఇవ్వాలని వైసీపి పట్టుబట్టపోతోంది.
ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ గడువు...
21 November, 2024