జగన్ పోరాట పఠిమని తక్కువ అంచనా వేస్తే….
ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఓ సీనియర్ టిడిపి నాయకుడుతో ఆ పార్టీ శ్రేయోభిలాషి ఓ మాటన్నారు.
“వైసీపి ఓడిపోయింది కానీ చచ్చిపోలేదు. వైసీపిని రాజకీయంగా చంపినప్పుడే టిడిపి నిజమైన విజయం సాధించిన్నట్లు లెక్క,” అని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్...
16 November, 2024