కూటమి-వైసీపీ మద్య తేడా ఇదే!
సిఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలో శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమైనప్పుడు పాతపట్నం టీడీపి ఎమ్మెల్యే గోవిందరావుకి చివాట్లు పెట్టారు.
“ప్రజా ప్రతినిధులు ప్రజలతో అణకువగా మెలగాలి. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యే అయినవారు మరింత అణకువగా మెలుగుతూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ నీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. పాతపట్నం మొదటి నుంచి టీడీపికి...
8 April, 2026