అమరావతి కావాలా? జగన్ కావాలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి అని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే తీర్మానం చేసి పంపిస్తున్నారు కనుక ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడటం ఖాయమే అనుకోవచ్చు.
సాక్షాత్ ప్రధాని మోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతినే జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేశారు. కనుక భవిష్యత్లో మళ్ళీ అలాంటి...
29 March, 2026