చంద్రబాబు నాయుడు-జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే!
సిఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నిన్న కాకినాడ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అందరూ ప్రజలతో మమేకం అవుతూ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాల గురించి ప్రజలకు వివరించాలి. అవసరమైనవారికి సాయపడి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది,” అని హితవు చెప్పారు.
ఈ వార్త ఇప్పటికే మీడియాలో...
12 April, 2026