మారాల్సింది ఎవరు? చంద్రబాబా… జగనా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014, 2019,2024 మూడుసార్లు కూడా సంచలనమైన తీర్పులే ఇచ్చారు. ప్రతీ తీర్పుతో తమ అభిప్రాయాలు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కానీ ప్రజల తీర్పుని రాజకీయ పార్టీలే అర్దం చేసుకోలేకపోతున్నాయా? అనే సందేహం కలుగుతుంది.
తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు 2014లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేశారు. అదే సమయంలో...
21 June, 2024