జగన్కి అన్నీ అలా ముందే తెలిసిపోతాయి… అంతే!
శాసనసభ ఎన్నికలలో వైసీపి దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేడు తమ ఓటమికి ఈవీఎంలే కారణమన్నట్లు ఓ ట్వీట్ చేశారు. న్యాయం, ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పుకోవడం కాదు కనపడేలా చేయాలని దాని సారాంశం.
అయితే కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు తాము పలికిన మాటలు, చేసిన వాగ్ధానాలు, తిట్టిన్న తిట్లని ఏవిదంగా మరిచిపోయి ఎదుటవాళ్ళని తిడుతుంటారో అదే...
18 June, 2024