రోజా తిరుమల పర్యటన వ్యాపారమా.?
వైసీపీ నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పై ప్రస్తుత టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భాను కీలక వ్యాఖ్యలు చేసారు. గత వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా నిత్యం తిరుమల పర్యటనలతో వ్యాపారం చేసిందని, ఇప్పటికి తిరుమలలో తన దందా కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
రోజా తిరుమల పర్యటన కు వచ్చిన ప్రతిసారి...
20 March, 2026