మొయినాబాద్ ఫామ్ హౌస్: బిఆర్ఎస్ లో చర్యలెక్కడ.?
తెలంగాణ రాజకీయాలతో పాటుగా ఏపీ రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన పై రెండు రాష్ట్ర రాజకీయాలలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. బిఆర్ఎస్ కు చెందిన రోహిత్ రెడ్డి నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ నీడలు కలకలం సృష్టిస్తున్నాయి.
అయితే ఈ పార్టీలో టీడీపీ కి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్...
16 March, 2026