ఢిల్లీ లిక్కర్, ఏపీ లిక్కర్… క్వాలిటీలో డిఫరెన్స్?
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు చెందిన రూ.441.663 కోట్లు విలువైన స్థిర, చిరాస్తులు ఈడీ జప్తు చేసింది.
ఈ సందర్భంగా ఈ కేసు గురించి ఈడీ వెల్లడించిన వివరాలు ఇదివరకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పుంఖానుపుంకాలుగా వచ్చాయి. కనుక ఈ కుంభకోణంలో ఎవరెవరున్నారు? ఏవిధంగా చేశారు?వంటి వివరాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఢిల్లీ మద్యం, ఏపీ...
7 March, 2026