విశాఖలో విపక్ష నేతలు… విశాఖ రాజధానిని అడ్డుకోవడానికేనట!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పాట మొదలుపెట్టి ఓ రెండేళ్ళు హైపిచ్లో పాడింది. ఆ తర్వాత తూచ్ మూడు కాదు విశాఖ ఒకటే రాజధాని… జనాలు, మీడియా తప్పుగా అర్దం చేసుకొన్నాయని బుగ్గన బాంబు పేల్చారు. తద్వారా తమ ప్రభుత్వం రాయలసీమ ప్రజలను మోసగిస్తోందని స్వయంగా బయటపెట్టేసుకొన్నారు. కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు...
12 August, 2023