పోసానీ…ఎక్కడ దాక్కొన్నావు?కోర్టుకి వస్తావా… రావా?
టిడిపి యువనేత నారా లోకేష్ ఇవాళ్ళ ఒక్కరోజు యువగళం పాదయాత్రకి విరామం ఇచ్చి మంగళగిరి కోర్టులో హాజరయ్యారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి, సింగలూరు శాంతిప్రసాద్ మీద నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకే నేడు కోర్టుకు హాజరయ్యారు.
తాడికొండ...
18 August, 2023