ఏపీ రాజకీయాలలో గేమ్ ఛేంజర్ దగ్గుబాటి పురందేశ్వరి?
ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడం రాష్ట్ర రాజకీయాలలో ‘గేమ్ ఛేంజర్’ అని చెప్పవచ్చు. ఏపీలో రెడ్డి, క్రీస్టియన్ వర్గాల ప్రజలు వైసీపీతో, ముస్లిం మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాలు టిడిపితో కొనసాగుతున్నారు. కానీ బిజెపికే ఏ సామాజిక వర్గం మద్దతు లేదు.
ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు పార్టీ పగ్గాలు...
4 July, 2023