రేపే పదో తరగతి ఫలితాలు… ఈసారి ఏం కధలు చెపుతారో?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే మీడియాకు, ఉపాధ్యాయ సంఘాల నేతకు తెలియజేశారు. గత నెల 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరుగగా రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది...
5 May, 2023