పార్లమెంటులో కూడా వైసీపీ పరువు పాయే!
ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ని భారత్ ఏకిపడేసినట్లుగా, పార్లమెంటులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నంద్యాల టీడీపి ఎంపీ బైరెడ్డి శబరి ఏకి పడేశారు.
నేడు మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, “గత వైసీపీ ప్రభుత్వ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పీడకలగా నిలిచాయి. నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై భౌతిక దాడులు జరుగుతూ ఉండేవి....
16 April, 2026