వారిది ‘రెడ్’ అయితే వీరిది ‘గ్రీన్’ అంటా..!
టీడీపీ పార్టీ రంగు 'పసుపు'..కానీ టీడీపీ నేత లోకేష్ రాసుకున్నది 'రెడ్' బుక్. వైసీపీ రంగు 'బ్లూ' కానీ వైసీపీ నేత అంబటి రాంబాబు రాస్తున్నది 'గ్రీన్ బుక్'. టీడీపీ నేతలను విమర్శించాలి అన్నా, ఆయా పార్టీలకు వత్తాసు పలికే మీడియాను టార్గెట్ చేయాలన్నా వైసీపీ నేతలు యెల్లో మీడియా, పచ్చ బ్యాచ్ అంటూ కౌంటర్లు...
5 October, 2024