వైసీపీ రాజకీయం : ఎవరికీ వారే యమునా తీరేనా.?
వైసీపీ లో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి అతిథి పాత్రలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీ ఓటమి నుంచి నేటి వరకు జగన్ ఏపీని విడిది ఇల్లు మాదిరి చేసుకుని బెంగళూర్ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు.
ఇక పార్టీలోని ముఖ్య నాయకుల విషయానికొస్తే వారిలో కొందరు అజ్ఞాతంలో జీవిస్తుంటే...
25 November, 2025