విజయవాడలో ఇక విద్యుత్ బస్సులు మాత్రమే?
దేశంలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాలలో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతూనే ఉంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే తప్ప ఎన్నడూ కిందకి దిగిరావడం లేదు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై రాయితీలు కూడా ఇస్తున్నాయి. కనుక ప్రజలు ఇప్పుడు విద్యుత్ వాహనాలు...
2 December, 2025