జగన్ పాదయాత్రకు, బాబు పాదయాత్రకు అదే తేడా!
ఈరోజు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. జగన్కు మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా, తొలి రోజు సుమారు 8.9 కిలోమీటర్ల మేర నడిచారు. అయితే జగన్ పాదయాత్ర తొలిరోజుపై విశ్లేషకుల అభిప్రాయం...
6 November, 2017