‘గోల్డెన్ మ్యాన్’ హత్య ‘మిస్టరీ’ వీడినట్లే!
బంగారు చొక్కాను ధరిస్తూ పుణెలో ‘గోల్డెన్ మ్యాన్’గా పేరు తెచ్చుకున్న బిజినెస్ మెన్ దత్తాత్రేయ పుగే హత్యకు గురైన విషయం తెలిసిందే. ‘గోల్డెన్ మ్యాన్’ హత్య ఉదంతంపై దర్యాప్తు చేపడుతోన్న పోలీసులకి దత్తా కుమారుడు శుభమ్ స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. కేవలం 1.5 లక్షల రూపాయల కోసం వారు ఈ హత్య చేసినట్లు...
16 July, 2016