నువ్వు మగాడివైతే ప్రకాశం బ్యారేజ్ కు రా..!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తానూ భూములు కొన్నానని జగన్ పత్రిక ప్రచురించిన కధనంపై తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆరోపణలు – ప్రత్యారోపణలతో వేడెక్కిన రాజకీయం నడుమ... జగన్ కు పయ్యావుల బహిరంగ సవాల్ విసిరారు.
“మగాడివైతే... ప్రకాశం బ్యారేజీ మీదకు రా... మేం చర్చకు సిద్ధం. మీరు సిద్ధమేనా?...
3 March, 2016