వైసీపి 6వ జాబితా… మైలవరంలో వసంతం ముగిసింది!
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికలలో మళ్ళీ గెలవాలంటే ఏమి చేయాలి? రాష్ట్రాభివృద్ధా... కాదు! సంక్షేమ పధకాలా... కానేకాదు! వాటితో కూడా గట్టెక్కలేమని గ్రహించిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను మార్చుకుంటే చాలనే గొప్ప సత్యాన్ని కనుగొన్నారు! దానినే చాలా చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు!
ఈ మార్పులతో రాబోయే ఎన్నికలలో వైసీపి 175/25 సీట్లు...
3 February, 2024