అమరావతిలో క్వాంటం టెక్నాలజీ.. నిర్మాణంలో కూడా టెక్నాలజీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ దానిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో భవన నిర్మాణంలో కూడా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు.
అమరావతిలో రూ.3,673 కోట్లు వ్యయంతో హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ (హెచ్ఓడీ) కోసం సుమారు 212 మీటర్ల ఎత్తుతో 40 అంతస్తులతో టవర్లు నిర్మిస్తోంది.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ క్లైంబింగ్...
23 April, 2026