ఇది ఏపీ…. ఇక్కడ అన్నిటికీ ఆంక్షలే!
ఏపీలో ప్రస్తుతం అప్రకటిత కర్ఫ్యూ అమలులో ఉందని చెప్పవచ్చు. ప్రతిపక్ష నేతలు ప్రజల మద్యకు రావాలంటే ఆంక్షలు. అమరావతి రైతులు అరసవిల్లి పాదయాత్రకు బయలుదేరితే ఆంక్షలు. చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి ఐటి ఉద్యోగులు రాజమండ్రికి వస్తుంటే రాష్ట్ర సరిహద్దు వద్ద వందాలది పోలీసులను మోహరించి అడ్డుకొన్నారు.
తాజాగా అమరావతి రైతులు రాజమండ్రిలో నారా...
3 October, 2023