జగన్ పద్దులు అప్పజెప్పడమేనా… ఏమైనా చేసేదుందా?
టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ హయాంలో ప్రజాధనం దుబారా గురించి వివరించారు.
తాడేపల్లి ప్యాలస్ చుట్టూ ప్రభుత్వ ధనంతో పెద్ద ఇనుప కంచె నిర్మించుకున్నారని దీని కోసం రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని, రైతుల పాస్ పుస్తకాలపై...
16 October, 2024