మళ్ళీ మొదలుపెడతాడట… అంత టైమ్ ఉందా మనకి?
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో గురువారం తాడేపల్లి ప్యాలస్లో సమావేశమయ్యారు.
వైసీపి సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి ఆటుపోట్లు చాలా చూశామని, ప్రతిపక్ష పార్టీగా పోరాడం మనకు కొత్త ఏమీ కాదు కనుక మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడదామని అన్నారు. టిడిపి కూటమి ఎన్ని కుట్రలు,...
7 June, 2024