ఎన్నికల వేళ ముసుగు తొలగించారా…..హరి…!
ఇన్నాళ్లుగా కాపు సామజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలి అంటూ తనకు నచ్చినట్టు లేఖలు రాస్తూ జనసేనాని పై ఒత్తిడి తెచ్చిన కుల వృద్ధుడు, సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య....ఎన్నికలకు సమయం సమీపించడంతో తానూ ఇన్నాళ్లుగా తొడిగిన వైసీపీ ముసుగు తొలగించారు.
మొన్నటిదాకా ముద్రగడ ముసుగులో జనసేన మీద విషం చిమ్మిన వైసీపీ వారి ఇరువురి...
1 March, 2024