టిడిపి, జనసేనలు చెప్పిందే జరుగబోతోందా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఈ రెండు పార్టీల సీనియర్ నేతలు పదేపదే ఓ మాట చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు, పోలీస్ అధికారులు అందరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, కాదని వైసీపి నేతల మెప్పు కోసం వారు చెప్పిన్నట్లు నడుచుకొంటే, భవిష్యత్లో వారందరూ...
10 October, 2023