జగన్ చెప్పింది నిజమే… ఎమ్మెల్యేలకు జీతాలు అవసరం లేదు!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ స్పీకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు “శాసనసభ సమావేశాలకు రానివారికి ‘నో వర్క్-నో పే’ విధానం అమలుచేయడంపై చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే విషయం విలేఖరులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి అభిప్రాయం అడిగితే ఆయన వారు ఊహించని సమాధానం చెప్పారు. “ వాళ్ళు(కూటమి ప్రభుత్వం)ఇచ్చే...
22 January, 2026