యుద్ధం మొదలైంది…. ముగిసేది అప్పుడే?
అందరూ ఏదైతే జరగకూడదని భావిస్తున్నారో అదే జరుగుతోంది. భారత్-పాక్ మద్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది.
ఆపరేషన్ సింధూర్కి బదులు ఇచ్చే ప్రయత్నంలో పాక్ ప్రతీకార దాడులకు పాల్పడటంతో భారత్ కూడా ఎదురుదాడులు చేస్తోంది. ఇరు దేశాల సరిహద్దు జిల్లాలలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి.
భారత్లో ప్రధానంగా పంజాబ్లోని...
9 May, 2025