యువగళానికి దక్కిన ప్రజాబలం!
30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయలేని మంగళగిరి నియోజక వర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా చేసి పార్టీకి కానుకగా ఇస్తానని చెప్పిన నారా లోకేష్, ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో అత్యధిక మెజారిటీ 91,500తో గెలుపుని అందుకుని చరిత్ర సృష్టించారు.
2019లో ఎక్కడైతే ఓటమి చెందారో అక్కడ నుండే బరిలోకి దిగి విజయాన్ని అందుకోవడం లోకేష్...
4 June, 2024