యువగళం పాదయాత్ర 195వ రోజు @ 2600 కిమీ
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చూస్తుండగానే ఆరున్నర నెలలు గడిచిపోయాయి. శనివారం 195వ రోజున నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2,600 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన శిలాఫలకాన్ని అక్కడ ఆవిష్కరించారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక రెండేళ్ళలో చింతలపూడి ఎత్తిపోతల...
26 August, 2023