ఢిల్లీకి చంద్రబాబు నాయుడు… ఎందుకంటే?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అయితే బిజెపి పెద్దలను కలిసేందుకు కాదు. కేంద్ర ఎన్నికల కమీషన్(సీఈసీ)ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఓట్ల తొలగింపు, వాటి స్థానంలో దొంగ ఓటర్లను చేర్చడంపై ఫిర్యాదు చేయడానికి వెళుతున్నారు.
ఇప్పటికే టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి సీఈసీని కలిసి...
22 August, 2023