అక్క చెల్లెమ్మలకు ఆస్తి ఇచ్చారట… మరి సొంత చెల్లికి?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి ప్యాలస్లో బటన్ నొక్కి మహిళలకు పావలా వడ్డీ రుణాల రీయింబర్స్మెంట్ కింద రూ.46.9 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతీ అక్కాచెల్లెమ్మలకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నాము. వాటి వడ్డీని కూడా మేమే రీయింబర్స్మెంట్ చేస్తున్నాము.
ఇల్లులేని...
18 January, 2024