టిడిపిని అడ్డుకునేందుకు ఎన్డీయేలో చేరేందుకు జగన్ సిద్దపడ్డారా?
రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర మహాసంగ్రామమని మన ‘అర్జునుడు’ డిక్లేర్ చేసేశారు. ఈ యుద్ధంలో గెలవడం అందరి కంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యం. లేకుంటే తర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఊహించుకోవడం కూడా కష్టం. అందుకే యుద్ధం, సిద్ధం అంటున్నారనుకోవచ్చు.
యుద్ధం అంటే ఎన్నికలలో దౌర్జన్యాలు, దాడులే. అరసవెల్లి పాదయాత్రగా వెళుతున్న అమరావతి రైతులపైనే వైసీపి శ్రేణులు దాడులకు...
11 February, 2024