కేసులపై చూపుతున్న శ్రద్ద ఏపీ అభివృద్ధిపై చూపి ఉంటే….
నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం జరుగబోతోంది. దీనికి ఏపీ ప్రభుత్వం తరపున సిఎస్ జవహర్ రెడ్డి, వివిద శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.
సిఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వారితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన వలన...
21 November, 2023