జగన్ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ వైసీపిని మింగేయబోతోందా?
పురాణాలలో భస్మాసురుడి కధ అందరూ వినే ఉంటారు. వైసీపిని చూస్తుంటే అదే గుర్తుకువస్తుంది. 2024 ఎన్నికలలో వైసీపిని గెలిపించుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి 2.65 లక్షల మందితో వాలంటీర్ల సైన్యం సృష్టించుకొన్నారు.
వారి ద్వారా ప్రజల వివరాలన్నీ సేకరింపజేసి పెద్ద డాటా సమకూర్చుకొన్నారు. వారి ద్వారానే సంక్షేమ పధకాలు ఇంటింటికీ చేరేలా చేశారు. వారిని సచివాలయవ్యవస్థతో ఆ...
27 December, 2023