అర్దరాత్రి జడివానలో నిమ్మల ఏం చేస్తున్నారో… చూశారా?
విజయవాడ వరదలకి ప్రధాన కారణం బుడమేరుకి పలుచోట్ల గండ్లు పడటం. కనుక విజయవాడలో సహాయ, పునరావాస చర్యలు చేపడుతూనే, మరోపక్క వాటిని పూడ్చే బాధ్యత మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడికి సిఎం చంద్రబాబు నాయుడు అప్పగించారు. శనివారం మధ్యాహ్నమే వారిద్దరూ కలిసి బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
నారా లోకేష్ వాటికి...
5 September, 2024