శారదా పీఠాధిపతికి భద్రత…అవసరమా?
వడ్డించేవాడు మనోడైతే చివర కూర్చున్నా విస్తరిలో అన్నీ వచ్చి పడతాయన్నట్లు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు 900 మంది కమెండోలతో భద్రతతో కల్పించుకున్నారు.
జగన్ ముఖ్యమంత్రి పైగా ప్రాణ భయం ఎక్కువ. కనుకనే తాడేపల్లి ప్యాలస్ నుంచి ఎప్పుడు ప్రజల మద్యకు వచ్చినా దారి పొడవునా పరదాలు కట్టించుకొని, పచ్చటి చెట్లు నరికించేసేవారని సర్దిచెప్పుకోవచ్చు.
కానీ విశాఖలో పెందుర్తి...
24 July, 2024