జగన్ నిర్వాకాలు కనిపెట్టడమే పెద్ద పని!
రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించి ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 36,000 ఎకరాలు భూమి సమీకరించారు. కానీ దానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టిడిపి నేతలు వారి బినామీల పేరుతో వేల ఎకరాలు కొనుగోలు చేశారని జగన్ ఆరోపించేవారు. కనుక అధికారంలోకి రాగానే అమరావతిపై కమ్మ ముద్ర...
8 August, 2024