రాజధాని రైతులని వేధించి ఇప్పుడు మొసలి కన్నీళ్ళా?
జగన్ పిలుపు మేరకు రేపు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అన్నదాతలకు మద్దతుగా ధర్నాలు చేయబోతున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మద్దతు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారని, వారికి అండగా ఉద్యమిస్తున్నామని వైసీపీ సోషల్ మీడియాలో చెప్పుకుంది.
అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలస్కు కూతవేటు దూరంలో రాజధాని రైతులు టెంట్లు...
11 December, 2024