ఏపీ విధ్వంసంతో బీజేపీకి సంబంధం లేదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతోనే చాలా చితికిపోయింది. విభజన సమస్యలను, నష్టాన్ని చంద్రబాబు నాయుడు యధాశక్తిన తగ్గించి రాష్ట్రాన్ని గాడిన పెట్టి జగన్మోహన్ రెడ్డికి అప్పగించి దిగిపోయారు. విభజన తర్వాత, ఈ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు.
ముఖ్యంగా అడగగానే కాదనుకుందా అప్పులు ఇప్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఇంకా బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్...
24 April, 2024