రేవంత్, కవిత ఎవరి యుద్ధాలు వారివే… ఆలోచనలు, ఫలితాలు వేరు
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పెద్దలందరూ ప్రస్తుతం ఢిల్లీలో బీసీ రిజర్వేషన్స్ కోసం ధర్నా చేస్తున్నారు. మరోపక్క ‘బీసీ రిజర్వేషన్స్’ కోసమే హైదరాబాద్, ఇందిరా పార్కులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాయలు కల్వకుంట్ల కవిత కూడా మూడు రోజులు దీక్ష చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు దీని కోసం మోడీ ప్రభుత్వంతో పోరాడుతుంటే, కల్వకుంట్ల కవిత దీని...
6 August, 2025