ప్యాలస్లో కూర్చొని సోషల్ మీడియాలో కారుకూతలు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలొస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కాలినడకన, ట్రాక్టరులో ముంపు గ్రామాలలో పర్యటించి బాధితులకి ధైర్యం చెప్పారు. పంట పొలాల వద్దకు వెళ్ళి నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అప్పుడు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతీరోజూ ముంపు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు నిత్యావసర సరుకులు,...
1 September, 2024