కేంద్రానికి ఉన్న ఆసక్తి, చిత్తశుద్ధి జగన్ ప్రభుత్వానికి లేదే!
ఈరోజు పార్లమెంట్ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత అధికారలోకి వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
బడ్జెట్లో ఏపీకి సంబందించి, రైల్వే స్టేషన్స్, రైల్వే లైన్ల అభివృద్ధి కోసం రూ.9,138 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 240 కిమీ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, 98...
1 February, 2024