ప్లాన్ ‘బి’ ని సిద్ధంచేస్తున వైసీపీ !
చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్లో హై కోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పుని రిజర్వ్ లో ఉంచారు జస్టిస్ కే.శ్రీనివాస్ రెడ్డి. సిఐడి తరుపున సుప్రీం కోర్ట్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఏఏజి పొన్నవేలు సుధాకర్ రెడ్డి... బాబు తరుపున సిద్దార్ధ్ లూథ్రా వాదనలను వినిపించారు.
మరో రెండు రోజులలో తీర్పు వెలువడిస్తాను అంటూ న్యాయమూర్తి...
19 September, 2023