ఆంధ్రాలో ప్రతిపక్షాలే లేకుండా చేస్తే?
ఆంధ్రాలో ప్రతిపక్ష నేతలెవరూ ప్రజల మద్యకు వెళ్ళకుండా అడ్డుకొనేందుకే వైసీపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
నారా లోకేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో ప్రజల మద్యకు వెళ్తున్నారు. నేను యువగళం పాదయాత్రతో ప్రజల మద్యనే ఉన్నాను....
27 September, 2023