కాంగ్రెస్కు గుండు కొట్టించిన బొత్స ఇప్పుడు వైసీపీకి కూడా?
వచ్చే ఏడాది ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, జనసేనలు కనిపిస్తే నేను గుండు కొట్టించుకొని తిరుగుతానని మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో సవాలు చేశారు.
దానిపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా స్పందిస్తూ, “బొత్స సత్యనారాయణ ఇంతకు ముందు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండేవారు. దానిలో...
12 August, 2023