ప్రజలలోకి సజ్జల…టికెట్ కోసమా… ఐప్యాక్ చెప్పిందా?
ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా కనబడేది ప్రెస్మీట్లలోనే. వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్లా వాదించేస్తూ తీర్పులు చెప్పేస్తుంటారు. సీబీఐకి ఈ కేసు విచారణ చేతకాదని తేల్చి చెప్పేస్తుంటారు. సజ్జల ఇంత మేధావి కనుకనే జగన్ ఆయనను సలహాదారుగా నియమించుకొన్నారు. అయితే ఆయన ప్రభుత్వానికి బదులు ప్రజలకు సలహాలు...
3 August, 2023